ఆళ్లగడ్డ: ఇడమడక లో 500 ఏళ్ల నాటి శ్రీ తిరువెంగళనాథ ఆలయానికి పూర్వ వైభవం
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం ఇడమడక సమీపంలో 500 ఏళ్ల నాటి శ్రీ తిరు వెంగళనాథ స్వామి పురాతన ఆలయాలను హిందూ ఐక్య సంఘం ఎస్ ఎస్ ఎఫ్, ఆర్ఎస్ఎస్ సభ్యులకు భక్తులు స్వచ్ఛందంగా శుభ్రపరిచారు, ముళ్ళ కంపలు, చెట్ల పొదలను తొలగించి ఆలయానికి సున్నం రంగులు వేశారు, ఆలయ అభివృద్ధికి భక్తులు విరాళాలు ప్రకటించగా సహకరించిన వారందరికీ నిర్వాహకులు తెలిపారు