కావలి: వరదల్లో ఛామదల నేరెళ్ల వాగులో పడి వ్యక్తి గల్లంతు..!
ఛామదల నేరెళ్ల వాగులో పడి వ్యక్తి గల్లంతు..! జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున (45) చామదల గ్రామం నుంచి కావలికి వెళ్లేందుకు తన బైక్పై నేరెళ్ల వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ తోపాటు మల్లికార్జున కూడ సప్తా పై నుంచి వాగులో పడిపోయారు. విషయం తెలుసుకున్న జలదంకి తహశీల్దార్ ప్రమీల, ఎస్సై సయ్యద్ లతో ఫున్నిసా అక్కడికి