Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

తాడిపత్రి: అనారోగ్యంతో మిలటరీ హాస్పిటల్లో మృతి చెందిన జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి

India | Oct 24, 2025
పెద్దవడుగూరు మండలంలో ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి పర్యటించారు. జవాన్ అమర్నాథ్ అనారోగ్యంతో మిలిటరీ హాస్పిటల్లో మృతి చెందినట్లు విషయం తెలుసుకొని అప్పేచెర్లలో ఆయన భౌతికకాయం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. అవయవదానం చేసి త్యాగనిరతని నిరూపించుకున్నారని ఎమ్మెల్యే కొనియాడారు.e

MORE NEWS

తాడిపత్రి: అనారోగ్యంతో మిలటరీ హాస్పిటల్లో మృతి చెందిన జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి - India News