నందికోట్కూరు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల వినియోగం అనర్థాలపై వ్యాసరచన పోటీలు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కోట్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల వినియోగం, అన్న తనపై బుధవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం బ్రాహ్మణుకొట్కూరు ఎస్సై మణికంఠ విద్యార్థులకు మాదకద్రవ్యాల పై అవగాహన కల్పించారు, అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం యువత వ్యసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల