కుప్పం PES కళాశాల క్రీడా మైదానంలో శనివారం టీచర్స్ స్పోర్ట్స్ మీట్ను RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం, PKM - UDA ఛైర్మన్ డా. సురేష్ ప్రారంభించారు. క్రీడల ద్వారా ఉపాధ్యాయుల్లో ఆరోగ్య స్పూర్తి, స్నేహభావం, క్రీడాస్ఫూర్తి మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. టీచర్స్ స్పోర్ట్స్ మీట్ను విజయవంతంగా నిర్వహించేందుకు అందరి సహకారం ఎంతో అవసరమన్నారు.