Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి:గోమాత తల్లి లాంటిది మైనార్టీ నాయకులు సౌదీ చాంద్

Nandikotkur, Nandyal | May 30, 2026
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అని-గో సంరక్షకుల ముసుగులో సాగుతున్న హింసకు అడ్డుకట్ట వేయాలని మస్జిద్-ఏ-మహబూబ్ ముతవల్లి సౌదీ చాంద్ అన్నారు.ఈ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో ఆయన మాట్లాడుతూ మనకు ఆవు అంటే తల్లి లాంటిది అలాంటి ఆవును సంరక్షించుకోవడం కాపాడుకోవడం మనందరి ఒక సంకల్పం అని సౌదీ చాంద్ ఈ సందర్భంగా వివరించారు.ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మస్జిద్-ఏ- మహబూబ్ కమిటీ ముతవల్లి, షేహెరే జమీయత్-ఏ-అహ్లెహదీస్ నాయబ్ అమీర్ సౌదీ చాంద్ డిమాండ్ చేశారు. విలేకరులతో ఈ సందర్భంగా సౌదీ చాంద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని మన నందికొట్కూ

MORE NEWS

నందికోట్కూరు: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి:గోమాత తల్లి లాంటిది మైనార్టీ నాయకులు సౌదీ చాంద్ - Nandikotkur News