నందికోట్కూరు: ముచ్చు మర్రి గ్రామంలో కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చు మర్రి గ్రామంలో సోమవారం పిచ్చికుక్కల స్వైర విహారం కలకలం రేపింది, ప్రణీత్ అనే మూడేళ్ల బాలుడిపై పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేసి ముఖం మీద తీవ్రంగా కరిచింది, ఈ ఘటనలో బాలుడే ముఖ్యం పై గాయాలు కాగా తీవ్ర రక్తస్రావం జరిగింది, స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు