అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి : జై భీమ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు రామాంజనేయులు
Anantapur Urban, Anantapur | Apr 3, 2026
అనంతపురం నగరంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని జై భీమ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కొట్టు అందించిన ఉత్తర్వుల మేరకు వాటిని వెంటనే తొలగించాలని పిలుపునిచ్చారు.