నందికోట్కూరు: సప్త నదుల సంగమేశ్వరంలో వేపదారు శివలింగాన్ని తాకిన కృష్ణ జలాలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సప్త నదుల సంగమేశ్వర ఆలయంలో వేపదారు శివలింగాన్ని తాకిన కృష్ణ జలాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు ఆలయం బయటపడిన మార్చి 22వ తేదీ సోమవారం ప్రారంభమైన పూజా కార్యక్రమంలో ఆగస్టు ఒకటవ తేదీ శనివారంతో దాదాపు 131 రోజులు స్వామివారి దర్శన భాగ్యంభక్తులకుకల్పించారుజలాధివాసంలోకి సంగమేశ్వర స్వామి వెళ్ళనున్నారుసంగమేశ్వర స్వామివారు పవిత్ర కృష్ణ జలాల్లో మునిగిన వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామయ్య శర్మ ఏడు నదుల సప్త నదుల సంగమ క్షేత్రం కృష్ణ,వేణి,తుంగ,భద్ర,మాలపాహారణి,భీమరతి, భవనాసిని, కలయిక సంగమేశ్వరమ