అనంతపురం నగరంలోని ఈద్గా మైదానంలో మాజీ నగర మేయర్ వసీం అర్హులైన ఓట్లు తొలగిస్తే ఊరుకోం... యు జె ఎస్ సి మాజీ నగర మేయర్
Anantapur Urban, Anantapur | May 8, 2026
అనంతపురం నగరంలోని ఈద్గా మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలు 20 నిమిషాల సమయంలో అర్హులైన ఓట్లు తొలగిస్తే ఊరుకోమని యూజెఏసీ మాజీ నగర మేయర్ వసీం తెలిపారు.