ఒంగోలు అర్బన్: డెంగ్యూ మలేరియా నివారణ మనందరి బాధ్యతలని ఒంగోలులో ప్రజలకు విజ్ఞప్తి చేసిన మలేరియా నిర్మూలన అధికారి మధుసూదన్ రావు
Ongole Urban, Prakasam | May 16, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో డెంగ్యూ నివారణ దినోత్సవం కలకలం సృష్టించింది. 16వ వార్డులోని బాలాజీ నగర్లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా మలేరియా అధికారి మధుసూదన్రావు పాల్గొన్నారు. ఆయన డెంగీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏడీస్ దోమ ద్వారా ఒకరి నుంచి మరొకరికి డెంగ్యూ వ్యాప్తి సోకుతుందన్నారు. ఈ దోమ పగటిపూట మాత్రమే కుడుతుందని, మీ ఇళ్ల పరిసరాల్లో నీటిని నిల్వ చేయకుండా జాగ్రత్తపడాలని ఆయన అన్నారు.