అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ మద్యం సేవించి రోడ్డు మీదకు వస్తే చర్యలు తప్పవు
Anantapur Urban, Anantapur | Apr 10, 2026
జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం నగర పరిధిలోని సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 7 గంటల 20 నిమిషాల సమయంలో డ్రింక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు ఎవరైనా మద్యం సేవించి రోడ్డుమీదకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.