Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

నగరంలోని ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం : అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్

Anantapur Urban, Anantapur | Apr 5, 2026
అనంతపురం నగరంలోని ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో కూడేరు మండలం ముద్దలాపురం వద్ద 16 ఎం.ఎల్.డి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కూటమి పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ 2017 లో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఈ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభమైందన్నారు. అయితే వైసిపి ఉన్న ఐదేళ్లలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. దీనివలన ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు.

MORE NEWS

No related stories for this location.

నగరంలోని ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం : అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ - Anantapur Urban News