Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

సూళ్లూరుపేట - అక్కంపేట రైల్వేస్టేషన్లో మధ్య రైలు పట్టాలపై మగ వ్యక్తి మృతదేహం

Sullurpeta, Tirupati | Nov 24, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట - అక్కంపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ మగ వ్యక్తి మృతదేహాన్ని శ్రద్ధ సేతు ఎక్స్ప్రెస్ లోకో పైలట్ సోమవారం గుర్తించారు. ఈ సమాచారాన్ని వెంటనే సులూరుపేట జిఆర్పిఓపి ఆర్ పి హెచ్ సి శ్రీనివాసులుకు తెలియజేశారు. లోకో పైలట్ సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని శ్రీనివాసరావు పరిశీలించారు. మృతుని చేతిపై L + R అనే పచ్చబొట్టు మినహా మరేమీ ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. సమాచారం తెలిసినవారు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.