రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్ల పల్లవి కృషి
Anantapur Urban, Anantapur | May 11, 2026
అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డులో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్ల పల్లవి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.