నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 72 ఫిర్యాదులు వచ్చాయి.వీటిని జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ స్వయంగా స్వీకరించి ఫిర్యాదులతో మాట్లాడి పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.