అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం పై ఏసీబీ దాడులు డి ఈ జూనియర్ అసిస్టెంట్లను పట్టుకున్న ఏసీబీ
Anantapur Urban, Anantapur | May 11, 2026
అనంతపురం నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ పరిధిలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సంబంధించి అనుమతి అందించేందుకు డి ఈ జూనియర్ అసిస్టెంట్లు 25000 లంచం అడిగి తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ డిఎస్పి ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం డిఎస్పి మీడియాకు వివరాలను వెల్లడించారు.