తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ శ్రీశైలంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.“మా పరివారం అందరికీ నమస్కారం… అందరూ బాగున్నారా” అంటూ తెలుగులో పలకరించడంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు, భక్తులు ఆశ్చర్యపోయారు.శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందేందుకే తాను శ్రీశైలానికి వచ్చానని ఆయన తెలిపారు,భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలుగులో మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తెలుగులో మాట్లాడ