69వ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి కరాటే పోటీలు రాజమహేంద్రవరం లో 23 నుండి 26 వరకు అంబేద్కర్ భవన్ లో జరిగాయి. అనంతపురం జిల్లా నుండి కదిరి కి చెందిన విద్యార్థులు అండర్ 14,-45 కేజీలు విభాగంలో శ్రీ శాంతినికేతన్ పాఠశాలలో చదువుతున్న మొహమ్మద్ కైఫ్ కాంశ్య పతకాన్ని, అండర్ 17,-74 కేజీల విభాగంలో జైన్ పాఠశాల విద్యార్థి రబ్బన్ కాంశ్య పతకాన్ని ను -78 కేజీల విభాగంలో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి మహమ్మద్ కైఫ్ బంగారు పతకాన్ని ను,-82 కేజీల విభాగంలో జైన్ పాఠశాల విద్యార్థి రెహన్ బంగారు పతకాన్ని బాలికల అందరు 17,- 60 కేజీల విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని రోషిని సిల్వర్ మేడల్ ను సాధిం