పాములపాడు మండలంలో వడదెబ్బకు గురై వ్యవసాయ కూలీ మృతి
నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని జూటూరు మజారా కోల్స్ ఆనందపురం గ్రామంలో వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది, సోమవారం ఉపాధి కూలీలకు వెళ్లిన విజయ నందం ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన విజయ నందం వడదెబ్బతో రాత్రంతా విరోచనాలతో బాధపడుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందాడు, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు