దుద్యాల గ్రామంలో విషాదం : అప్పులు తీర్చలేక ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోనిదుద్యాల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది,అప్పులు తీర్చలేక ఉరివేసుకుని ప్రవీణ్ (23)అనే యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు,గత ఐదేళ్లుగా బైక్ మెకానిక్గా పనిచేస్తున్న ప్రవీణ్నెలకు ₹10 వేల జీతం వస్తున్నా ఇంటి ఖర్చులు, చేసిన అప్పుల భారం తట్టుకోలేక మనస్తాపం చెంది నిన్న రాత్రి పని ముగించుకుని వచ్చి, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన మృతుడు ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు,కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కొత్తపల్లి ఎస్సై