పలమనేరు: బైరెడ్డిపల్లి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కును అందించిన ఎమ్మెల్యే
Palamaner, Chittoor | Sep 13, 2025
బైరెడ్డిపల్లి: మండలంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబానికి పార్టీ తరపున అందిన...