విశాఖపట్నం: విశాఖ రైల్వే స్టేషన్ మీదుగా కేరళ రాష్ట్రానికి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
India | Sep 4, 2025
విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలో గురువారము జి ఆర్ పి ఇన్స్పెక్టర్ ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు...