పడకండ్లకు చెందిన యువకుడు నా శవాన్ని కుక్కలకు వేయండి... కలచి వేస్తున్న సూసైడ్ నోట్
నంద్యాలలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు చిరంజీవి సూసైడ్ నోటు కలచివేస్తుంది, ఆళ్లగడ్డ మండలం పడ కండ్ల కు గ్రామానికి చెందిన మునెయ్యకు నలుగురు సంతానం పుట్టి చనిపోయారు, ఐదో సంతానంగా చిరంజీవి జన్మించగా పుట్టకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు, వైద్యం కోసం తండ్రి లక్షలు ఖర్చు చేశారు, తల్లిదండ్రులకు భారమయ్యానని భావించిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ నోటు లో నా శవాన్ని కుక్కలకు వేయండి, తల్లిదండ్రులకు ఇవ్వకండి, అని రాసి చనిపోయాడు