నందికోట్కూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పట్టణ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ
నంద్యాల జిల్లా నందికొట్కూరు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నషా ముక్త్ భారత్ అభియాన్' (వ్యసన రహిత భారతదేశం) కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నందికోట్కూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంతో పాటు బుధవారం నందికొట్కూరు పట్టణంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల వద్ద నుండి పటేల్ సెంటర్ వరకు నందికోట్కూర్ పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ N. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు,ఈ సందర్భంగా పోలీస్ ఇన్స్పెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి