Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

కరీంనగర్: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ లో కీలక మావోయిస్టు మృతి, పోలీసులు ఒప్పుకుంటే అంత్యక్రియలు నిర్వహిస్తాం

Karimnagar, Karimnagar | Sep 23, 2025
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోష్టులు మృతి చెందిన సంగతి తెలిసినదే. అందులో ఒక వ్యక్తి సత్య నారాయణ రెడ్డి సిరిసిల్ల జిల్లా గోపాల్ రావు పేట గ్రామం, సత్యనారాయణ అన్నయ్య కరుణాకర్ రెడ్డి కరీంనగర్ లో మీడియాతో మంగళవారం మాట్లాడారు.తన తమ్ముడు మృతి చెందిన విషయం సోషల్ మీడియా తెలుసుకున్నానని, అక్కడికి వెళ్లి అధికారులతో మాట్లాడి కడాసారి చూపులు చూస్తానని, వీలైతే మృతదేహం ఇస్తే అంత్యక్రియలు నిర్వహిస్తానని తెలిపారు.45 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లారని,అప్పటినుండి ప్రతిసారి పోలీసులు నన్ను గమనిస్తూనే ఉన్నారని తెలిపారు.