కుప్పం మండలంలోని కంగుందిలో జనవరి 6 నుంచి 10 వరకు నిర్వహించే కంగుంది బౌల్డరింగ్ ఫెస్టివల్ పోస్టర్ను CM చంద్రబాబు శనివారం అమరావతిలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో పర్యావరణ టూరిజం, అడ్వెంచర్ క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని APEWIDC ఛైర్మన్ రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముగింపులో సీఎం చంద్రబాబు పాల్గొంటారని సమాచారం.