నంద్యాల అర్బన్: రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడ..? నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం పై నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు
Nandyal Urban, Nandyal | May 31, 2026
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎటు పోతున్నాయని, నడిరోడ్డుపై వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేస్తుంటే అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నంద్యాలలో ఆదివారంYSR విగ్రహం తల ధ్వంసం చేసిన ఘటనపై ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడిని అరెస్టు చేయకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.