Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
No video available

అవుకు: ఆ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి.

Banaganapalle, Nandyal | Nov 19, 2024
అవుకు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పని వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచాలని విద్యాశాఖ అధికారులు చేసిన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ అవుకు మండల గణిత ఉపాధ్యాయులు మంగళవారం ఎంఈఓ శ్రీధర్ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అజాం బేగ్ మాట్లాడుతూ.. విద్యా శాఖ అధికారులు ఎవరి ప్రయోజనాలను ఆశించి పాఠశాలల పని వేళలు పెంచుతూ ప్రతిపాదనలు చేస్తున్నారో బహిర్గతం చేయాలన్నారు.
అవుకు: ఆ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. - Banaganapalle News