అనంతపురం నగరంలోని స్మశాన సాధన యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర నాయకుడు సాకే హరి తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న స్మశాన వాటిక స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.