శంషాబాద్: శంషాబాద్ బాద్ లోని ఓ ఆలయం లో విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు.. విచారణ చేపట్టిన పోలీసులు
ఎయిర్ పోర్ట్ కాలనీ లో ఆలయం లో విగ్రహం ను ధ్వంసం చేశారు దుండగులు. ఆలయం లో పూజలు నిర్వహించేందుకు వచ్చిన స్థానికులు విగ్రహాలు ధ్వంసం అయిన విషయాన్ని గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు