అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు మంగళవారం 12:30 గంటల సమయంలో పాపంపేట పరిరక్షణ సమితి అశోక ఆధ్వర్యంలో పాపంపేటలో ఇల్లు నివాసం కొనుగోలు చేసిన వారు ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పాపంపేట పరిరక్షణ సమితి అశోక్ మాట్లాడుతూ పాపంపేటలో భూ సమస్యలకు ప్రధానంగా వీఆర్వో ఆర్ఐ సర్వేరంతా కలిసి ఇల్లు ఉన్న సూత్రం భూములని ఖాళీగా ఉన్నాయని హైకోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగిందని ఈ సమస్య గురించి హైకోర్టులో తాము కూడా పిటీషన్ వేయడం జరిగిందని పాపంపేట సంరక్షణ సమితి అశోక్ పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో పాపంపేట గ్రామానికి చెందిన స్థానికులంతా పాల్గొన్నారు.