నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని దిగువ ఆహాబిలంలో ఆదివారం రాత్రి శ్రీ ప్రహల్లాద, వరద స్వామి, అమృత వల్లి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది, ఈ వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు, కళ్యాణ మహోత్సవంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, మెజిస్ట్రేట్ భాస్కర్ తదితర ప్రముఖులు భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు