తిరుమల శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుందని టిటిడి తెలిపింది ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. గురువారం 59,548 మంది స్వామివారిని దర్శించుకోగ 25 2781 మంది తలనీలాలు సమర్పించారు హుండీ ద్వారా 4.54 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.