తెలంగాణ సీనియర్ వీడియో జర్నలిస్టు దామోదర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపి, సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాను పార్టీ స్థాపించిన తొలినాటి నుంచి తెలంగాణ ఉద్యమ వార్తల కవరేజ్లో చురుకుగా పాల్గొనే వాడని గుర్తు చేసుకున్న కేటి ఆర్ గాంధీ హాస్పిటల్లో దామోదర్ మృతదేహానికి నివాళులు అర్పించిన కేటీఆర్ దామోదర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్