కర్నూలు: రాబోయే తుఫాన్ నేపథ్యంలో తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూల్ ఆర్డీవో సందీప్ సూచించారు.
రాబోయే తుఫాన్ నేపథ్యంలో తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూల్ ఆర్డీవో సందీప్ సూచించారు.కర్నూలు రూరల్ మండలంలో 11, సుంకేసుల కొంతలపాడు ఎదురు, సింగవరం, నిర్జూరు మునగలపాడు పంచలింగాల ఈ తాండ్రపాడు గొందిపర్ల దేవమాడు పూడూరు. సి-బేలగల్ మండలంలో 9 గ్రామాలు తిమ్మం దొడ్డి సంఘాల పల్దొడ్డి కొండాపూర్ సింగవరం ముడుమాల కొత్తకోట ప్రభావితమయ్యేఅధికారులను అవకాశం ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుర్తించిన పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.