పలమనేరు: ముసలిమడుగు పర్యటనలో గాయపడిన హేమలతకు గిఫ్ట్ పంపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాయకులతో భరోసా
పలమనేరు: ప్రభుత్వ ఆసుపత్రిలో ముసలిమడుగులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో గాయపడిన హేమలతను పరామర్శించి బాగోగులను జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ, తోపులాటలో హేమలత కిందపడి కాలికి గాయమైంది దీనిని సామాజిక మధ్యమాల్లో ట్రోల్ చేశారు. జరిగిందేమిటో హేమలత తెలిపారు, కాన్వాయ్ ఢీకొనిందేమీ లేదు చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించారన్నారు. తన ప్రమేయం లేకపోయినా ఈ విషయం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపి ఆమెకు తన తరఫునుండి భరోసాగా గిఫ్ట్ పంపారు త్వరగా కోలుకోవాలని తెలిపారు.