ఆళ్లగడ్డ: చిన్నబోధనం మెట్ట సమీపంలోని జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను ఢీకొన్న కారు : ముగ్గురికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న బోధనం మెట్ట సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ట్రాక్టర్లు ఢీకొన్న డిజైర్ కారు, హైదరాబాద్ నుంచి కడపకు ఐదుగురుతో వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ఓ ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు, హైవే పోలీసులు స్పందించి క్షతగాత్రులను నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, క్రేన్ సహాయముతో కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.