ఆళ్లగడ్డ: నల్లగట్ల, పేరాయి పల్లె వద్ద ఆటోను ఢీకొన్న కారు ఒకరి దుర్మరణం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల- పేరాయి పల్లె హైవేపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది, అయ్యలూరు గ్రామానికి చెందిన చిన్న కంబగిరి భార్య ఇందిరమ్మ కుటుంబ సభ్యులతో ఆటోలో చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి లో జాతరకు వెళ్తుండగా కారు ఓవర్ టెక్ చేయబోయి ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో చిన్నకంబగిరి మృతి చెందాడు,గాయాలైన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.