నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తు పనులను 9 సంవత్సరాలనుండి పూర్తిచేయకుండా కాలయాపన చేయడం వల్ల నందికొట్కూరు పట్టణానికి త్రాగునీరు,మిడ్తూరు, గడివేముల, నంద్యాల ప్రాంతాలకు త్రాగు, సాగు నీరు అందడం లేదని తక్షణమే గండి పూర్చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మంత్రులు ఎమ్మెల్యేల సమావేశాన్ని సిపిఐ నేతలు ముట్టడించారు, జిల్లా పరిషత్ గేట్లు తోసుకుని దూసుకెళ్లిన సిపిఐ నంద్యాల జిల్లా సమితి నాయకులు అలగనూరు రిజర్వాయర్ పై దృష్టి పెట్టని అసమర్ధత జిల్లా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు, దీ