సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఉదయం నగర సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.