Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: 70 సంవత్సరాల క్రితమే మద్రాస్ నుంచి ఆంధ్ర బయటికి రావడం జరిగిందని మాజీ కేంద్రమంత్రి చింత మోహన్ తెలిపారు అనంతపురంలో మీడియా

Anantapur Urban, Anantapur | Apr 11, 2026
అనంతపురం నగరంలోని శనివారం ఉదయం 11 గంటల 50నిమిషాల సమయంలో మాజీ కేంద్రమంత్రి చింత మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 70 సంవత్సరాల క్రితమే మద్రాస్ నుంచి ఆంధ్ర బయటికి రావడం జరిగిందని తెలిపారు.

MORE NEWS

No related stories for this location.