ఖైరతాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగులు ఇస్తానని మోసం చేసింది : గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం గన్ పార్క్ వద్ద అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.