నంద్యాలలో పోలీసులు తనని చితకబాదారు అంటున్న యువకుడు,, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స
Nandyal Urban, Nandyal | Apr 12, 2026
నంద్యాల పట్టణంలో శనివారం రాత్రి హుస్సేన్ అనే వ్యక్తి తన అన్న కూతురు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కించి ఇంటికి తిరిగి వస్తుండగా మూడవ పట్టణ పోలీసుల వాహనం స్పీడుగా రావడం జరిగిందని బాధ్యతలు తెలిపారు. పోలీసుల వాహనాన్ని గుర్తించకుండా డ్రైవింగ్ ఎలా చేస్తారంటూ బాధితుడు పోలీసులను ప్రశ్నించినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు తనని చితకబాదారని తన మాట వినకుండా స్టేషన్కు వెళ్లి ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆరోపించాడు బంధువులు స్టేషన్ వద్దకు వెళ్లి ప్రాధేయపడటంతో తనని వదిలేసినట్లు తెలిపాడు దీంతో కుటుంబ సభ్యులు తాను నడవలేని స్థితిలో ఉన్నట్లు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చినట్లు బాధితుడు హుస్