రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు యాచారం పరిధిలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తండ్రి స్వామితోపాటు మరో కుమారుడికి తీవ్ర గాయలయ్యాయి. కాగా ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే పిల్లల ప్రాణాలు పోయాయని, వెంటనే అతడిని కఠినంగా శిక్షించాలంటూ బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు