నందికోట్కూరు: ముందస్తు సమాచారంతోనే విద్యాశాఖ అధికారులు అప్రమత్తం విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కు ఫిర్యాదు
ఎస్సీ,బిసి హాస్టళ్లు,కేజీబీవీ మోడల్ పాఠశాల తదితర పాఠశాలలపై ఆకస్మిక తనిఖీకి వచ్చిన రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి వచ్చినందుకే శుక్రవారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించారని విద్యార్థి సంఘాల నాయకులు డక్కా కుమార్(కార్యదర్శి)అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య,బి.శేఖర్ నాయుడు (జిల్లా అధ్యక్షుడు),రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్,నాగరాజు (కార్యదర్శి)ఆంధ్ర విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యలపై కార్పొరేషన్ చైర్మన్ కు వినతిపత్రం అందజేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పరిధిలోని హాస్టళ్లు,విద్యా సంస్థలపై రాష్ట్ర చైర్మన్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు.ఈ సంద