అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో మంగళవారం 11:30 నుంచి మూడున్నర గంటల వరకు నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకళపతి హెచ్ సుదర్శన్ రావు మాట్లాడుతూ జాతీయ సేవా పథకం టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటుచేసి 220 మంది నుంచి రక్తదానం సేకరించడం అభినందినీయమని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి ప్రజలకు రక్తదానం గురించి కూడా అవగాహన కల్పించాలని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఉపకులపతి సుదర్శన్ రావు పిలుపునిచ్చారు.