రాజేంద్రనగర్: కొందుర్గు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి
షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం పర్వతాపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పేదల సొంతింటి కల కాంగ్రెస్తోనే సాకారం అవుతుందన్నారు.