ఆళ్లగడ్డ: చాగలమర్రిలోని భూమా నగర్ లో యువకుడు ఆత్మహత్య
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కుటుంబ కలహాలతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన చాగలమర్రి లోని భూమా నగర్ లో చోటుచేసుకుంది, ఎస్ఐ రాజారెడ్డి తెలిపిన విరాల మేరకు నివాసముంటున్న హరికృష్ణ 32 కు మూడేళ్ల క్రితం వివాహమైంది, కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకున్నాడని వెల్లడించారు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు