పుంగనూరు: సూరప్పచెరువు అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్చల్.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం.పులిచెర్ల మండలం దేవలంపేట పంచాయతీ సరిహద్దులోని అటవీ విభాగం ప్రాంతంలోని సూరప్పచెరువు వద్ద సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. దాదాపు 5 ఏనుగులు గుంపు ప్రజలను గమనించిన స్థానికులు అటు విశాఖ అధికారులకు సమాచారం తెలిపారు. అటవీశాఖ సిబ్బంది ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకొని టపాకాయలు పేల్చి ఏనుగులు గుంపును అటవీ ప్రాంతంలో తరిమే ఏర్పాట్లు చేస్తున్నారు.